'ఐ'ధాత్రి ప్రత్యేకం
వార్తలు
వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య
లోక్ సభ ఎన్నికల ముగింట్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపి అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎంపి అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించారు....
కాంగ్రెస్ గూటికి కే కేశవరావు
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసి.. తన...
బాబు చరిత్రలో ఏమున్నది గర్వకారణం?: సిఎం జగన్
మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపి సీట్లు గెల్చుకుంటామని, ఈసారి డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో...
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
"ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది;
ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది;
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది;
ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ...
అది దివాళాకోరు ఆరోపణ: కంటైనర్ పై సజ్జల
ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా అనుమతి తీసుకొని వినియోగిస్తున్న పాంట్రీ కార్ వాహనంపై టిడిపి, కొన్ని మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా...
సమయంలేదు మిత్రమా: రాప్తాడు సభలో చంద్రబాబు
ప్రజాగళం యాత్రలు సూపర్ హిట్ అవుతుంటే జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, డబ్బులిచ్చి బిర్యానీ పంచినా జనాలు రావడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నిన్నటివరకూ...
మార్పు గమనించి ఓటు వేయండి
ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)-నాన్ డిబిటి ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షా లేకుండా అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో నాలుగు, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్లో చెరో మూడు స్థానాలకు కలిపి మొత్తంగా...
IPL: చారిత్రక మ్యాచ్ లో హైదరాబాద్ దే విజయం!
ఐపీఎల్ చరిత్రలో ఓ భారీ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మంచి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఐపీఎల్...
బాబువి క్షుద్ర రాజకీయాలు: జగన్ ఫైర్
తమ జెండా ఏ ఇతర జెండాతోనూ జత కట్టదని, ప్రజలే అజెండాగా కొనసాగుతుందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయాన్ని...